సినిమాలలో చూసి నేరాలు నేర్చుకుంటున్నారన్నది ఇటీవల స్పష్టంగా చూస్తున్న నిజం. సాధారణంగా నేరాలు జరిగిన విధానం చూపించి, వాటి నుండి జాగర్తగా ఉండాలనే సృహ కల్పిస్తారు అధికారులు
ఎన్ని చట్టాలు వచ్చినా అత్యాచారాలు ఆగటం లేదు. ఒక నేరంపై చట్టాన్ని రూపొందిస్తే, వెంటనే దానిలో లూప్ హోల్స్ పట్టుకొని దానికి తగ్గట్టుగా నేరాలు చేయడం అలవాటు
ఎండలు మొదలయ్యాయి, అగ్నిప్రమాదాలు కూడా పలకరిస్తున్నాయి. ఈ కాలంలో సాధారణంగా అగ్నిప్రమాదాలు చోటుచేసుకోవడం సహజంగానే జరుగుంతుంది. తాజాగా, మరో అగ్నిప్రమాదం ఎండలు వచ్చేశాయి అన్నట్టు పలకరించింది.. దీనితో
ప్రభుత్వ కార్యాలయాలలో ఏ చిన్నపని కావాలన్నా కూడా లంచం ఇవ్వక తప్పని పరిస్థితి చాలా చోట్ల ఉంది. తాజాగా, మరో ప్రబుద్దుడి నిర్వాకం వెలుగులోకి వచ్చింది. అదేమంటే,
దేశంలో ఎన్నికల సందర్భంగా కాబోలు, మద్యం ఏరులై పారుతుంది. దీనితో కల్తీ కూడా తన పంజా విసురుతుంది. దీని బారిన పడి ఏడాదికి వేలమంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నా,
విశాఖపట్టణం విమానాశ్రయంలో వైసీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై జరిగిన కోడికత్తి దాడి కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐయే) కోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది.
పాక్ పుల్వామా దాడి తమ పని కాదని బుకాయిస్తూ వస్తున్నా .. ఎట్టకేలకు ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్పై చర్యలకు ఉపక్రమించింది. ఉగ్రదాడిని ఖండిస్తూ ఐక్యరాజ్య సమితి
నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు ఏపీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. నంద్యాల ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా 16 ఆగస్టు 2017న నిర్వహించిన రోడ్
మాజీ ఐసీఐసీఐ సీఈవో చందాకొచ్చర్ చుట్టూ వీడియోకాన్ స్కాం ఉచ్చు బిగుస్తోంది. ఆ విషయంలో ఆమెపై ఇప్పటికే సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. తాజాగా చందాకొచ్చర్తో పాటు