వివేకా హత్య కేసులో మరో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. హత్య జరిగిన తర్వాత ఆయన బెడ్రూములోని బీరువాలో ఉన్న రూ.1.20 కోట్లను ఎత్తుకెళ్లినట్టు అనుమానిస్తున్నారు. వివేకా
సిరియా ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదం నుంచి విముక్తి పొందింది. సిరియాలో ఉన్న చివరి స్థావరాన్ని కూడా ఇస్లామిక్ స్టేట్ గ్రూపు కోల్పోయింది. దీనితో కాలిఫా యుద్ధం ముగిసినట్లు
హైకోర్టు వివేకా హత్య కేసును సీబీఐకి అప్పగించాలంటూ ప్రజాప్రయోజన వ్యాజ్యం(పిల్) దాఖలు చేసిన పిటిషన్దారును ప్రశ్నల వర్షంతో ఉక్కిరిబిక్కిరి చేసింది. తొలుత ఈ పిల్ దాఖలు చేయడానికి
ఎన్నికల హడావుడిలో అధికారులు ఉన్నారనే నెపంతో అక్రమ రవాణా విచ్చలవిడిగా జరుగుతుంది. అక్రమ రవాణాలో బంగారం ప్రథమస్థానంలో ఉండటం విశేషం. ఈ నేపథ్యంలోనే తాజాగా, పోలీసులు ఉత్తరప్రదేశ్లోని
నేడు వివేకా హత్య కేసు మరో మలుపు తిరిగింది. ఈ కేసులో పలువురు రాజకీయ నేతలను సిట్ అధికారులు విచారిస్తున్నారు. పులివెందులకు చెందిన దేవిరెడ్డి శంకర్రెడ్డి ని
వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు ఆస్తి తగాదాలే కారణం, అది కూడా బినామీలుగా ఉన్న అనుచరులే ఆయన్ని హత్య చేయించారు.. ఇప్పుడు పోలీసులు ఈ అంశాలనే దర్యాప్తులో గుర్తించినట్లు
పాక్ గూఢచారి సంస్థ ఐఎస్ఐ భారత దేశాన్ని దెబ్బ కొట్టాలన్న లక్ష్యంతో నకిలీ కరెన్సీని ముద్రిస్తూ, దాన్ని బంగ్లాదేశ్ మీదుగా భారత్ లోకి పంపుతోంది. ఇండియాలో చలామణిలో
భారత్పై ఉగ్ర యుద్ధం చేస్తున్న పాక్ ఉగ్రవాది, జైషేమహ్మద్ చీఫ్ మసూద్ అజర్ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలన్న ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి తీర్మానానికి మోకాలడ్డుతున్న చైనాకు
చదువు ఇంకా అందని ద్రాక్షలా ఉండటంతో బాధపడుతున్నవారు ఒకపక్క ఉంటె, చదువుకొని అది కూడా గోల్డ్ మెడల్ సాధించి.. చట్ట వ్యతిరేకపనులకు అలవాటుపడిన ఈ ప్రబుద్దుడిని ఏమనాలో..
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో మరో కీలక వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పులివెందులలోని లక్ష్మీ థియేటర్ వెనక వీధిలో సోమవారం అర్ధరాత్రి దాడి చేసిన పోలీసులు