శ్రీలంక రాజధాని కొలంబోలో ఈరోజు ఉదయం వరుస బాంబు పేలుళ్ల జరిగిన సంగతి తెలిసిందే. చర్చిలను లక్ష్యంగా చేసుకున్న ఉగ్రవాదులు దాడులకు పాల్పడ్డారు. ఈస్టర్ పండుగను పురస్కరించుకుని
శ్రీలంకలోని మూడు చర్చిలు, మరో మూడు స్టార్ హోటళ్లలో ఈరోజు ఉదయం పేలుళ్లు సంభవించిన విషయం తెలిసిందే. తాజాగా, కొలంబోలో మరోమారు పేలుడు సంభవించింది. స్థానిక దేహివాలాజ్
ఆవేశంలో ఎప్పుడు ఏమి చేస్తామో తెలియని స్థితిలో ఒక్కోసారి పెను ప్రమాదాలనే తలపెడుతుంటారు. అదే స్థాయిలో ఒకడి అప్రమత్తత గ్రామస్తులను పెను ప్రమాదం నుంచి కాపాడింది. ఊరి
రెండో విడత పోలింగ్ నేపథ్యంలో కర్ణాటకలో భారీగా నగదు కట్టలు బయటపడుతున్నాయి. తాజాగా తమిళనాడు-కర్ణాటక సరిహద్దులో ఆదాయపు పన్ను శాఖ అధికారులు రూ.2 కోట్ల నగదును స్వాధీనం
బ్లేడ్ బ్యాచ్, చడ్డీ బ్యాచ్ .. లాంటి పేర్లతో నేరాలకు పాల్పడుతున్న వార్తలు ఇటీవల నగరాలలో బాగా ప్రాచుర్యంలో ఉన్నాయి. తాజాగా బ్లేడ్ బ్యాచ్ ఏపీలోని చిత్తూరు
ఇటీవల తెలంగాణలో విడుదలైన ఇంటర్ మార్కుల వ్యవహారం తీవ్ర రూపు దాల్చుతోంది. చాలా మంది విద్యార్థులు అనూహ్యరీతిలో ఫెయిల్ కావడంతో ఆత్మహత్యలు చేసుకుంటున్న వారి సంఖ్య క్రమంగా
తాజాగా విడుదలైన ఇంటర్ ఫలితాలు తప్పులతడకలుగా ఉండటంతో విద్యార్థులు చాలా మంది తమ ఫలితాలు తారుమారయ్యాయనే విషయం తెలుసుకోకుండానే, ఫెయిల్ అయినట్టు తెలుసుకొని ఆత్మాహుతికి పాల్పడుతున్నారు. ఈ
ఇటీవల నటీనటులు సామజిక మాద్యమాలలోనైనా సామజిక విషయాలపై స్పందిస్తున్నారు. ఇది స్వాగతించదగ్గ విషయం. అభిమానులు దీనిని హర్షిస్తున్నారు. ఇటీవల రాయచూరు నవోదయ ఇంజినీరింగ్ విద్యార్థిని మధుపత్తార్పై కొందరు