బీటెక్ విద్యార్థి ఫస్ట్ సెమిస్టర్లో పలు సబ్జెక్టుల్లో ఫెయిలైన భవనం పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. అంతకుముందు ‘బై గాయ్స్’, ‘థ్యాంక్యూ ఫర్ గివింగ్ మి దిస్
బ్రిటీష్ పోలీసుల దృష్టిలో లండన్ లో నివసించే కేయూర్ వ్యాస్ అనే భారత సంతతి యువకుడు రొమాంటిక్ మోసగాడు అనే ముద్ర వేయించుకున్నాడు. ఆరుగురు అమ్మాయిలను ఆకట్టుకుని
ఒడిశాలో ఫొని తుపాను బీభత్సానికి ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. గంటకు 80-125 కి.మీ. వేగంగా పెనుగాలులు, అతి భారీ వర్షాలతో వేలాది మంది నిరాశ్రయులయ్యారు. పలు రహదారులు
చైనాలో సాహసం పేరిట 18 అంతస్థులపైకెక్కిన 19 ఏళ్ల విద్యార్థి అర్ధాంతరంగా ప్రాణాలు కోల్పోయాడు. సెంట్రల్ చైనాలోని హెనాన్ ప్రావిన్స్ ప్రాంతంలో ఉన్న ఓల్డ్ క్వియాంగ్ లో
నేడు మందుల తయారీలో కెటమైన్ అనే డ్రగ్ను వాడుతున్న ల్యాబ్ను అధికారులు సీజ్ చేశారు. బెంగుళూరులో పట్టుబడిన ఇద్దరు వ్యక్తులు ఇచ్చిన కీలక సమాచారంతో నాచారంలోని ‘ఇంతం’
ఫలితాలు వెలువడే సమయం సమీపిస్తున్న కొద్దీ .. ఏపీలో ఎన్నికల ప్రధాన పార్టీలతో పాటు ఆయా పార్టీల అధినేతలు, నాయకులు, అభిమానుల్లో ఆసక్తి మరింత పెరుగుతోంది. ముఖ్యంగా,
విజయవాడలో కొరియర్ ద్వారా పెద్ద మొత్తంలో బంగారం, వెండిని అక్రమంగా తరలిస్తున్న వైనం బయటపడింది. పక్కా సమాచారంతో తనిఖీ చేసిన టాస్క్ఫోర్స్ పోలీసులు కేజీ 77 గ్రాముల
తెలంగాణా రాష్ట్రంలో ఇంటర్ పరీక్ష ఫలితాల అవకతవకలపై విపక్షాలు ఆందోళన బాట పట్టాయి. ఇప్పటి వరకు 23మంది విద్యార్థులు బలవంమరనాలకు పాల్పడ్డారని, ఈ మరణాలకు ప్రభుత్వం బాధ్యత
పాక్ ఏజెన్సీ ఐఎస్ఐ జైషేమహ్మద్, ఐఎస్ సంస్థలను ఒక్కటిగా చేసి భారత్పై మరిన్ని ‘పుల్వామా’ తరహా దాడులకు పాల్పడేందుకు ప్రయత్నిస్తోందని భారత్లోని నిఘా వర్గాలు కేంద్ర ప్రభుత్వాన్ని
71 ఏళ్ల వయసులో రామా కృష్ణా అంటూ ఆధ్యాత్మిక చింతనతో గడిపేస్తుంటారు ఎవరైనా. అంతేగాని చోరీలకు పాల్పడుతుందని ఎవరైనా ఊహిస్తారా? సరిగ్గా ఇటువంటి ఆలోచనే ఆమెలో దురాశను