బీజేపీ నేతలు ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నారు: ఎర్రబెల్లి ఫైర్
తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో గురువారం ప్రశ్నోత్తరాల సందర్భంగా ఆసరా పింఛన్లపై పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు సమాధానమిచ్చారు. రాష్ట్రప్రభుత్వం గతేడాది రూ. 11,725