తెలుగుదేశం మాజీ పార్లమెంట్ సభ్యులు ఎన్.శివప్రసాద్ కన్నుమూత
తెలుగుదేశం మాజీ పార్లమెంట్ సభ్యులు ఎన్.శివప్రసాద్ శనివారం అనారోగ్యంతో కన్నుమూశారు. నటనపై ఉన్న ఆసక్తితో రాజకీయాల్లోకి రాకముందు, వచ్చిన తర్వాత సినీ నటుడిగా తనదైన నటనతో సినిమాల్లో