telugu navyamedia

Tdp Devineni Viajayawada farmers

దేవినేని ఉమను అదుపులోకి తీసుకున్న పోలీసులు!

vimala p
రాష్ట్రానికి మూడు రాజధానులు ఉండవచ్చని దేవినేని ఏపీ సీఎం జగన్ చేసిన ప్రకటనపై రైతులు మండిపడుతున్నారు. విజయవాడ గొల్లపూడి సెంటర్‌లో జాతీయ రహదారిపై రైతులు ఆందోళనకు దిగారు.