telugu navyamedia

Tdp Chandrababu YSR Kantivelugu

పథకానికి పేరు మార్చి వైసీపీ ప్రభుత్వం మాయ: చంద్రబాబు

vimala p
వైసీపీ ప్రభుత్వం వైఎస్సార్ కంటివెలుగు పథకాన్నిప్రారంభించిన నేయపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు స్పందించారు. ఇదేమీ కొత్త పథకం కాదని, టీడీపీ హయాం నుంచి అమలు చేస్తున్నదేనని వెల్లడించారు.