చంద్రబాబును అడ్డుకున్న వైసీపీ శ్రేణులు..కాన్వాయిపై కోడిగుడ్లు, చెప్పులు
ప్రజా చైతన్య యాత్రలో బాగంగా విశాఖపట్నంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి. చంద్రబాబు కాన్వాయికి కొందరు వైసీపీ