telugu navyamedia

TDP Chandrababu NRI Amaravathi

ఎన్నారైలు ర్యాలీలు జరపడం అభినందనీయం: చంద్రబాబు

vimala p
రాజధాని రైతులకు సంఘీభావంగా ఎన్నారైలు ర్యాలీలు జరపడం అభినందనీయమని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రవాసాంధ్రులు అమరావతి ఉద్యమానికి రూ.7,76,022 విరాళం ఇచ్చారని తెలిపారు.