ఎన్నారైలు ర్యాలీలు జరపడం అభినందనీయం: చంద్రబాబుvimala pJanuary 31, 2020 by vimala pJanuary 31, 20200561 రాజధాని రైతులకు సంఘీభావంగా ఎన్నారైలు ర్యాలీలు జరపడం అభినందనీయమని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రవాసాంధ్రులు అమరావతి ఉద్యమానికి రూ.7,76,022 విరాళం ఇచ్చారని తెలిపారు. Read more