telugu navyamedia

Tdp Akhila Priya Corona AP Govt

కరోనాను ప్రభుత్వం లైట్‌గా తీసుకొంటోంది: అఖిల ప్రియ

vimala p
ఏపీలో కరోనా కేసుల విజృంభనపై టీడీపీ నేత, మాజీ మంత్రి భూమా అఖిలప్రియ స్పందించారు. కరోనా మామూలు జ్వరం లాంటిదేనని ప్రభుత్వం లైట్‌గా తీసుకొంటోందని ఆమె విమర్శించారు.