telugu navyamedia

svbc new chairman

టిటిడి ఛానల్ కొత్త ఛైర్మనుగా మాజీ ఎమ్మెల్యే..

Vasishta Reddy
టిటిడి ఛానల్ 12 సంవత్సరాలుగా కొనసాగుతున్న అస్థవ్యస్థ పరిపాలనను గాడిలో పెడుతున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం ధార్మిక ప్రచారం కోసం 2008లో యస్వీబిసి ఛానల్ ని ప్రారంభించింది.