నీట్, జేఈఈ పరీక్షలకు లైన్ క్లియర్..పిటిషన్ ను కొట్టివేసిన సుప్రీంvimala pSeptember 4, 2020 by vimala pSeptember 4, 20200679 నీట్, జేఈఈ ప్రవేశ పరీక్షలకు లైన్ క్లియర్ అయింది. కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఈ పరీక్షలను వాయిదావేయాలని దాఖలైన రివ్యూ పిటిషన్ ను సుప్రీంకోర్టు నేడు కొట్టివేసింది. Read more