telugu navyamedia

Sujana Chowdary BJP comments Amaravati

రాజధానిని కాపాడుకునే బాధ్యత ప్రజలపై ఉంది: సుజనా చౌదరి

vimala p
ఏపీ రాజధానిని కాపాడుకునే బాధ్యత రాష్ట్ర ప్రజలపై ఉందని బీజేపీ ఎంపీ సుజనా చౌదరి అన్నారు. 13 జిల్లాల ప్రజలు రాజధాని అమరావతిని కాపాడుకోవాలని ఆయన సూచించారు.