రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో నిఘా.. వాహనదారులకు ఆరోగ్య పరీక్షలు
దేశవ్యాప్తంగా కరోనా వైరస్ విస్తరిస్తుండడంతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. సరిహద్దు ప్రాంతాల్లోని చెక్పోస్టుల వద్ద నిఘా ఉంచి, వాహనదారులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తోంది. ఎవరికైనా వ్యాధి లక్షణాలు