హైదరాబాద్లోని ముచ్చింతల్లో నిర్మించిన 216 అడుగుల ఎత్తయిన రామానుజాచార్యుల విగ్రహాన్ని ప్రధాని మోదీ వసంత పంచమి పర్వదినం సందర్భంగా ఆవిష్కరించి జాతికి అంకితం చేశారు. తిరునామం పెట్టుకుని
హైదరాబాద్ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ ముచ్చింతల్లోని చినజీయర్ స్వామి ఆశ్రమం వద్దకు చేరుకున్నారు. నుదుటిపై విష్ణునామాలు ధరించి సంప్రదాయ పట్టువస్త్రాల్లో మోదీ సమతా స్ఫూర్తి