అయ్యప్ప భక్తులకు శుభవార్త.. పండుగలు, అయ్యప్ప భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక రైళ్లు నడవనున్నాయి. ఈ ప్రత్యేక రైళ్లు సికింద్రాబాద్-కొల్లాం మధ్య అందుబాటులో ఉండనున్నాయి. ఈ
దసరా సందర్భంగా దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ప్రత్యేక రైళ్లను ప్రవేశపెట్టింది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని వివిధ మార్గాల్లో ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు దక్షిణమధ్య రైల్వే
పెద్దపండుగ సందర్భంగా ఉద్యోగస్తులు అందరూ పల్లెలబాట పట్టడంతో, రవాణా వ్యవస్థకు డిమాండ్ వచ్చేసింది. ఎంతగా ముందస్తు రిజర్వేషన్ లు పెట్టినా చివరాఖరి రోజు ప్రయాణాలు పెట్టుకునే వారూ