భక్తులు లేకుండా భద్రాద్రిలో రాములవారి కళ్యాణం
శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలంలో శ్రీసీతారాముల కల్యాణ మహోత్సవం వైభవంగా కొనసాగుతుంది. స్వామివారికి ప్రభుత్వం తరపున రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి, రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పట్టువస్త్రాలు,