కరోనా కారణంగా అన్ని పరిశ్రమతో పాటుగా సినీ పరిశ్రమ కూడా చాలా నష్టపోయింది. అయితే తాజాగా థియేటర్లకు వందశాతం ఆక్యుపెన్సీ ఇవ్వడంతో బాలీవుడ్ వరుస సినిమాలను విడుదల
ప్రస్తుతం సిద్ధార్థ్.. కియారాతో రిలేషన్ లో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. దీనిపై కియారా అద్వానీ క్లారిటీ ఇచ్చేస్తోంది. బాలీవుడ్లో జరుగుతోన్న ప్రచారం నిజమే అని ఇండైరెక్ట్గా చెప్పేస్తోంది.