ఇంటర్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి: సబితా ఇంద్రారెడ్డి
ఇంటర్మీడియెట్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధికారులను ఆదేశించారు. హైదరాబాద్లోని మంత్రి తన కార్యాలయంలో ఇంటర్మీడియెట్ పరీక్షల నిర్వహణపై సంబంధిత అధికారులతో