telugu navyamedia

Road Accident Guntur District

ఘోర రోడ్డు ప్రమాదం..నలుగురు దుర్మరణం

vimala p
గుంటూరు జిల్లా చింతపల్లి సమీపంలో గురువారం ఘోర ప్రమాదం జరిగింది. బంధువుల పెళ్లికి వెళ్ళి తిరుగు ప్రయాణంలో ట్రాక్టర్ బోల్తా పడటంతో నలుగురు అక్కడికక్కడే మరణించారు. మరికొందరు