telugu navyamedia

Rekha Naik Field Works farmers

కూలీలతో కలిసి నాటేసిన ఎమ్మెల్యే రేఖానాయక్

vimala p
తెలంగాణలో గత నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలతో ఖరీఫ్ పనులు ఊపందుకొన్నాయి. ముందే వరినాళ్లను సిద్దం చేసుకొన్న రైతులు వర్షాలు సకాలంలో కురియకపోవడంతో వరినాట్లను ఆలస్యంగా ప్రారంభించారు.