గాంధీజీ నుంచి కోవింద్ దాకా వాడిన మొట్ట మొదటి స్వదేశీ పెన్ను ‘రత్నం పెన్ను’
రాజమండ్రి రత్నం పెన్నులు..రాష్ట్రపతులు, ప్రధానులూ ఈ పెన్నే ఉపయోగిస్తారు. మహాత్మా గాంధీ తన పర్యటనల్లో భాగంగా ఓసారి తూర్పుగోదావరి జిల్లా కాకినాడకు వస్తున్న సమయంలో రాజమండ్రి గోదావరి