కృష్ణా జిల్లా పెదపారపూడి గ్రామంలో మధ్య తరగతి రైతు కుటుంబంలో 1936 నవంబర్16 న చెరుకూరి వెంకట సుబ్బారావు, వెంకట సుబ్బమ్మ దంపతులకు రామోజీరావు జన్మించారు. ఆయనకు
హైదరాబాద్ మహానగరాన్ని జలప్రళయం అతలాకుతలం చేసింది. అనేక మంది చనిపోయారు. నివాసాలు కూలిపోయాయి. రోడ్లు, ఇతర వ్యవస్థలు దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం.. దాతలు విరాళాలు