telugu navyamedia

Raghurama Krishnaraju Jagan Letter

ఎంపీలకు సీఎం జగన్ దిశానిర్దేశం చేయాలి: రఘురామకృష్ణరాజు

vimala p
పార్లమెంటు వర్షాకాల సమావేశాలు సెప్టెంబరు 14న ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీ పార్లమెంటు సభ్యులకు సీఎం జగన్ దిశానిర్దేశం చేయాలని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు సూచించారు.