నేటి యువతరానికి సింధు రోల్మోడల్గా నిలిచింది: ఉపరాష్ట్రపతి వెంకయ్య
ప్రపంచ బ్యాడ్మింటన్ విజేత పీవీ సింధు నేటి యువతరానికి సింధు రోల్మోడల్గా నిలిచిందని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రశంసించారు. శనివారం పివి సింధు తన తల్లిదండ్రులతో కలిసి వెంకయ్యనాయుడును