telugu navyamedia

Priyanka Gandhi Congress UP Murders

హత్యలపై యూపీ ప్రభుత్వం దర్యాప్తు జరపాలి: ప్రియాంక

vimala p
ఉత్తరప్రదేశ్ లో జరిగిన హత్యలపై కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకాగాంధీ ట్విటర్ లో స్పందించారు. రాష్ట్రంలో గత 15 రోజుల్లో 100 మంది హత్యకు గురయ్యారని ఆమే ఆరోపించారు.