హత్యలపై యూపీ ప్రభుత్వం దర్యాప్తు జరపాలి: ప్రియాంకvimala pApril 28, 2020 by vimala pApril 28, 20200470 ఉత్తరప్రదేశ్ లో జరిగిన హత్యలపై కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకాగాంధీ ట్విటర్ లో స్పందించారు. రాష్ట్రంలో గత 15 రోజుల్లో 100 మంది హత్యకు గురయ్యారని ఆమే ఆరోపించారు. Read more