telugu navyamedia

pition

ధరణిలో ఆస్తుల నమోదుపై ప్రభుత్వం కౌంటర్‌… హైకోర్టు విచారణ

Vasishta Reddy
ధరణిలో ఆస్తుల నమోదుపై నేడు హైకోర్టులో విచారణ జరుగనుంది. ధరణిలో ఆస్తుల రిజిస్టేషన్లను నిలిపేయాలని పిటిషన్ వేయగా..గత విచారణలో ధరణిలో ఆస్తులపై నమోదు తాత్కాలికంగా నిలిపేయాలని ఆదేశించింది