జనసేన అధినేత పవన్ కల్యాణ్ రేపు ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. అమర సైనిక వీరుల కుటుంబాల సంక్షేమానికి ప్రకటించిన కోటి రూపాయల చెక్కును ఆయన హస్తినలో అందజేస్తారు.
తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో జనసేనాని పవన్ కల్యాణ్ దూకుడు పెంచినట్టు తెలుస్తోంది. తాజాగా మరోసారి ఆయన ఢిల్లీ వెళ్లడం చర్చనీయాంశంగా మారింది. పార్టీలో సీనియర్ నేత