telugu navyamedia

Pakistan PM Imran Khan India

కరాచీ స్టాక్ ఎక్స్‌చేంజ్‌పై ఉగ్రదాడి..ఇండియాపై ఇమ్రాన్ ఆరోపణలు

vimala p
పాకిస్ధాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మరోసారి భారత్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సోమవారం కరాచీ స్టాక్ ఎక్స్‌చేంజ్‌పై జరిగిన ఉగ్రదాడిలో నలుగురు భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు.