ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక శాఖ కార్యదర్శి సత్యనారాయణకు హైకోర్టు నాన్ బెయిల్ బుల్ వారెంట్ జారీ చేసింది. విద్యాశాఖలో బిల్లుల చెల్లింపుపై ఈరోజు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో విచారణ
నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి మీద ప్రతిపాడు మేజిస్ట్రేట్ కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ చేసింది. అయితే ప్రస్తుతం బోయపాటి,బాలయ్య కాంబినేషన్ సినిమా నిర్మిస్తున్నాడు రవీందర్