మర్కజ్ వెళ్లొచ్చిన వారి వివరాలను సేకరిస్తున్నాం: జీహెచ్ఎంసీ మేయర్
దేశంలో కరోనా వ్యాప్తికి మూలకేంద్రంగా మారిన ఢిల్లీ నిజాముద్దీన్లోని మర్కజ్లో ప్రార్థనకు హాజరైన వారిని గుర్తించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నాయి. హైదరాబాద్ నుంచి