telugu navyamedia

Nirmal Singh Khalsa Corona Virus Punjab

కరోనా కాటుకు పద్మశ్రీ అవార్డు గ్రహీత బలి

vimala p
కరోనా వైరస్ సోకి పద్మశ్రీ అవార్డు గ్రహీత, గుర్బానీ గాయకుడు నిర్మల్‌ సింగ్‌ (62) గురువారం ఉదయం కన్నుమూశారు. ఆయనకు కరోనా వైరస్ సోకినట్టు బుధవారమే తేలింది.