telugu navyamedia

NimmagaddaSEC Srikanth Reddy YSRCP

సుప్రీంకోర్టులో నిమ్మగడ్డ కేసు.. గవర్నర్ కు తెలియజేస్తాం: శ్రీకాంత్ రెడ్డి

vimala p
ఏపీ ఎస్ఈసీగా నిమ్మగడ్డ రమేశ్ ను కొనసాగించాలని గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో వైసీపీ నేత శ్రీకాంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.