ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గత 6 నెలల్లో 3 లక్షల కోట్ల పెట్టుబడులు సాయం : అమిత్ షా
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని పటిష్టమైన పరిపాలనా, ఆర్థిక, అభివృద్ధి వ్యూహాల ద్వారా ముందుకు నడిపిస్తున్నారని కేంద్ర హోంమంత్రి కొనియాడారు, అదే సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ