ఆర్బీఐ ప్రకటనతో ద్రవ్య లభ్యత పెరుగుతుంది: ప్రధాని మోదీ
దేశవ్యాప్తంగా లాక్డౌన్ అమలవుతున్న నేపథ్యంలో ఆర్థిక సంస్థల కార్యకలాపాలను సాధారణ స్థితికి తెచ్చేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తున్నామని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ఆయన