దళితులపై దాడులు నిత్యకృత్యంగా మారాయి: నక్కా ఆనంద్ బాబుvimala pAugust 29, 2020 by vimala pAugust 29, 20200451 రాష్ట్రంలో దళితులపై దాడులు నిత్యకృత్యంగా మారాయని టీడీపీ నేత నక్కా ఆనందబాబు అన్నారు.దళితులపై ఏపీలో జరుగుతున్న దాడులు, హత్యలు, శిరోముండనాలు మరే రాష్ట్రంలో జరగడం లేదని విమర్శించారు. Read more