telugu navyamedia

Nakka Anand Babu Dalits Telugudesam

దళితులపై దాడులు నిత్యకృత్యంగా మారాయి: నక్కా ఆనంద్ బాబు

vimala p
రాష్ట్రంలో దళితులపై దాడులు నిత్యకృత్యంగా మారాయని టీడీపీ నేత నక్కా ఆనందబాబు అన్నారు.దళితులపై ఏపీలో జరుగుతున్న దాడులు, హత్యలు, శిరోముండనాలు మరే రాష్ట్రంలో జరగడం లేదని విమర్శించారు.