వైసీపీ ప్రభుత్వం వల్ల మూడు నెలల్లోనే రాష్ట్రం దివాళా: ఎంపీ రామ్మోహన్ నాయుడు
వైసీపీ ప్రభుత్వం మాత్రం మూడు నెలల్లోనే రాష్ట్రాన్ని దివాళా తీయించిందని టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు అన్నారు. సోమవారం శ్రీకాకుళం కలెక్టరేట్లో స్పందన కార్యక్రమం నిర్వహించారు. ఈ