నిజామాబాద్ జిల్లాలో దారుణం.. కూతురికి నిప్పంటించి తల్లి ఆత్మహత్యయత్నం
నిజామాబాద్ జిల్లాలో దారుణం జరిగింది. కూతురికి నిప్పంటించి తల్లి ఆత్మహత్యయత్నానికి పాల్పడిన ఘటన వేల్పూర్ మండలంలో చోటుచేసుకుంది. రెండేళ్ల కూతురితో పాటు తనకు కూడా నిప్పంటించుకుని ఒక