వైద్యుల సేవలు చిరస్మరణీయం: మంత్రి ఎర్రబెల్లి
కరోనా వ్యాప్తి చెందుతున్న తరుణంలో ప్రాణాలకు తెగించి వైద్యులు అందిస్తున్న సేవలు చిరస్మరణీయమని తెలంగాణ గ్రామీణాభివృద్ధి, పంచాయితీరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లిదయాకర్రావు అన్నారు. మహబాబూబాద్ జిల్లా ఏరియా ఆసుపత్రిలో