telugu navyamedia

minister Yeraballi comments Telugu States

తెలుగు రాష్ట్రాల ప్రజలు సుభిక్షంగా ఉండాలి: ఎర్రబెల్లి

vimala p
తెలుగు రాష్ట్రాల ప్రజలు సుఖసంతోషాలతో సుభిక్షంగా ఉండాలని స్వామివారిని కోరుకున్నట్లు తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. రోజు తిరుమల శ్రీవారిని దయాకర్ రావు దర్శించుకున్నారు.