telugu navyamedia

Minister Srinivasa Goud Lockdown goods

ప్రజల వద్దకే సరుకుల పంపిణీ: మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌

vimala p
లాక్‌డౌన్‌ అమలవుతున్న నేపథ్యంలో ప్రజలు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ప్రజల వద్దకే సరుకుల పంపిణీని చేపడుతున్నామని పర్యాటకశాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు.