telugu navyamedia

Minister Puvvada Ajay visit Khammam Bus depo

ఆర్టీసీని బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి పువ్వాడ

vimala p
ఆర్టీసీని బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని తెలంగాణ రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌ అన్నారు. ఖమ్మం బస్‌ డిపోను ఈ రోజు మంత్రి సందర్శించారు.