మహిళల సాధికారతే ప్రభుత్వ లక్ష్యం: ఎర్రబెల్లి
మహిళల సాధికారతే ప్రభుత్వ లక్షమని తెలంగాణ పంచాయితీరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లిదయాకర్రావుఅన్నారు.పేదరిక నిర్మూలన సంస్థ (సెర్చ్) ఆధ్వర్యంలో రాజేంద్రనగర్ లో నిర్వహించిన వర్క్షాప్లో మంత్రి ఎర్రబెల్లి ముఖ్యఅతిధిగా పాల్గొన్నారు.