telugu navyamedia

Minister Buggana Amaravati lands

రాజధానిలో 40 వేల కోట్ల కుంభకోణం: మంత్రి బుగ్గన

vimala p
అమరావతిలో టీడీపీ నేతలు భూములు కొనుగోలు చేశారని అసెంబ్లీలో ఏపీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అన్నారు. రాజధానిలో 40 వేల కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని ఆరోపించారు.