మేడారం మినీ జాతరలో కరోనా కలకలం సృష్టిస్తోంది. విధుల్లో ఉన్న ముగ్గురు దేవాదాయ శాఖ సిబ్బందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. వారితో సన్నిహితంగా మెలిగిన వారిలో
ములుగు జిల్లాలోని మినీ మేడారం జాతర తేదీలను పూజారులు ప్రకటించారు. ఈ ఏడాది ఫిబ్రవరి 24 నుంచి 27 వరకు అమ్మవార్లకు పూజ కార్యక్రమాలు నిర్వహించనున్నారు పూజారులు.
మేడారం సమ్మక్క సారలమ్మల దీవెనలతోనే 2018 ఎన్నికల్లో కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ ఘన విజయం సాధించిందని మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. జయశంకర్ భూపాలపల్లి