మండలి చైర్మన్గా గుత్తా సుఖేందర్ రెడ్డిvimala pSeptember 11, 2019 by vimala pSeptember 11, 20190488 తెలంగాణ శాసనమండలి చైర్మన్గా ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. చైర్మన్ స్థానానికి గుత్తా సుఖేందర్రెడ్డి మాత్రమే నామినేషన్ దాఖలు చేసినందున ఆయన ఎన్నిక ఏకగ్రీవమైంది. Read more