telugu navyamedia

Mandali chairmen Gutta sukender Reddy

మండలి చైర్మన్‌గా గుత్తా సుఖేందర్‌ రెడ్డి

vimala p
తెలంగాణ శాసనమండలి చైర్మన్‌గా ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్‌ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. చైర్మన్‌ స్థానానికి గుత్తా సుఖేందర్‌రెడ్డి మాత్రమే నామినేషన్‌ దాఖలు చేసినందున ఆయన ఎన్నిక ఏకగ్రీవమైంది.