పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో మమత నేతృత్వంలోని తృణమూల్ పార్టీ భారీ విజయం సాధించింది. 221 స్థానాల్లో పార్టీ విజయం సాధించింది. దేశంలో బీజేపీ ని ఎదుర్కొనే సత్తా
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఐరన్ లేడీ అని ఆమెను జాగ్రత్తగా హ్యాండిల్ చేయకుంటే ప్రమాదమని బీజేపీ ఎంపీ శత్రుఘ్న సిన్హా పార్టీ నాయకత్వానికి సూచించారు.