telugu navyamedia

Lorry Collides Scooty Two Members Died

స్కూటీని ఢీకొట్టిన లారీ..అక్కాతమ్ముడు మృతి

vimala p
స్కూటీని లారీ ఢీకొట్టడంతో స్కూటీపై ప్రయాణిస్తున్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. సంగారెడ్డి జిల్లా, అమీన్‌పూర్‌కు చెందిన పూజ(19), ఆమె తమ్ముడు సాయితేజ(17) స్కూటీపై రామచంద్రాపురం వెళ్తుండగా..