హైదరాబాద్ లో కరోనా ఎఫెక్ట్.. మెట్రో బోగీలలో పరిశుభ్రత పాటించాలి: కేటీఆర్
హైదరాబాద్ నగరంలో కరోనా అనుమానిత కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రయాణికుల ఆరోగ్యరీత్యా మెట్రోరైలు బోగీలను పరిశుభ్రంగా ఉంచాలని తెలంగాణ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ ద్వారా సూచించారు.